కేరళ స్టేట్ లో గుడ్ రెస్పాన్స్

Evaru To Be Screened More in Kerala,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Evaru Movie Updates,Evaru Telugu Movie Latest News,More Number Of Screens For Evaru In Kerala,Evaru Released In Maximum Number Of Screens In Kerala,Screens Increased For Evaru Movie In Kerala
PVP సినిమా బ్యానర్ పై వెంకట్ రామ్ జీ దర్శకత్వం లో అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. అడివిశేష్ పోలీస్ ఆఫీసర్ గా నటనలో వేరియేషన్స్ తో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఎవరు మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటిరోజు 1.7 కోట్ల షేర్ సాధించి అడివి శేష్ సినీకెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ వసూలు చేసిన మూవీగా నిలిచింది. ఎవరు మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్ మూవీ పై ఆసక్తి కలిగేలా చేశాయి. గూఢచారి సూపర్ హిట్ మూవీ తరువాత అడివి శేష్ మరో సూపర్ హిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించారు. ఇండీవుడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఎవరు మూవీ ని కేరళ స్టేట్ లో రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రేపటి నుండి మరిన్ని థియేటర్స్ లో ఎవరు మూవీ ప్రదర్శించబడనుంది. ఓవరాల్ గా ఎవరు మూవీ ప్రేక్షకాదరణ పొందింది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=WFEYQkf-Pg4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =