ఫైనల్లీ వెంకీమామ సినిమాలో మామ అల్లుళ్ళతో జతకట్టే హీరోయిన్ల విషయంలో క్లారిటీ వచ్చేసింది. వెంకీ సరసన శ్రియ, చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ అంటూ గత కొద్దికాలంగా వార్తలు వస్తుండగా..ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ కు క్లారిటీ ఇచ్చేశారు. వెంకీమామ సినిమాలో పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా వెంకీ, చైతుతో కలిసి సందడి చేయనున్నట్టు సురేష్ ప్రొడక్షన్స్ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఇక రేపటి నుండి ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభంకానుందని కూడా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=N6vxER5O9Bk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: