వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో ‘ఎవరు’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. చాలా సీక్రెట్ గా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన చిత్రయూనిట్… రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. మొదట ఆగష్ట్ 23వ తేదీన రిలీజ్ చేద్దామనుకొని ఆ తరువాత ఆగష్ట్ 15వ తేదీకి మార్చారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా రేపు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. రేపు సాయంత్రం 5.30 గంటలకు స్టార్ హీరోయన్ సమంత చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
You all guessed it right!
Our lucky charm @Samanthaprabhu2 launching #Evaru Teaser at 5:30 PM Tomorrow!#EvaruOnAug15th@AdiviSesh @ReginaCassandra @ramjivv @Naveenc212 @murlisharma72 @abburiravi @SricharanPakala @Vamsi_P1988 @PVPCinema#EvaruTeaserTomorrow pic.twitter.com/UD664qtIrU
— PVP Cinema (@PVPCinema) July 18, 2019
ఇంకా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో శేష్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, మురళి శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీవీపీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
[youtube_video videoid=CQ_7dQbA-HY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: