మహేష్-వంశీ పైడిపల్లి కూతుర్లు ఏంటీ.. ఛాలెంజ్ ఏంటీ అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. మహేష్ కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆధ్య ఇద్దరూ కలిసి ఆధ్య అండ్ సితార అనే కొత్త యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించారు. దీనిలో భాగంగా.. త్రీ మార్కర్ ఛాలెంజ్ అనే గేమ్ ను ఆడారు. ఈ గేమ్ లో ఎవరు గెలిచారో చూడాలంటే మాత్రం కింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=DOSKGdNc9uQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: