మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రంగస్థలం ” మూవీ 2018 మార్చి 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 200 కోట్ల క్లబ్ లో చేరింది. హీరో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు , పల్లెటూరి యువతి రామలక్ష్మి గా అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “రంగస్థలం ” మూవీ ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు తో “రంగస్థలం “మూవీ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఫైనల్గా “రంగస్థలం “మూవీ 122.47 కోట్ల కలెక్షన్లను సాధించి నాన్-బాహుబలి రికార్డును సాధించింది. డిస్ట్రిబ్యూటర్స్ కు రూ.40 కోట్ల వరకు లాభాలు వచ్చాయి. “రంగస్థలం “మూవీ రూ.216 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి ఆ ఏడాది అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: