హీరో శర్వానంద్ బర్త్ డే సందర్భంగా ఈ రోజు ఒక కొత్త సినిమా ప్రకటన వెలువడింది. శ్రీ లక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 3 గా సూపర్ హిట్ మూవీస్ “నేను శైలజ “, “చిత్రలహరి” ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడు గా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో శర్వానంద్ కు జోడీ గా సాయి పల్లవి ని ఎంపిక చేయాలని నిర్మాత ప్లాన్ చేశారు. శర్వానంద్, సాయి పల్లవి జంటగా రూపొందిన “పడి పడి లేచె మనసు ” మూవీ పరాజయం పొందినా వారిద్దరి పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. హీరో శర్వానంద్ ప్రస్తుతం “శ్రీకారం ” మూవీ షూటింగ్ లో, దర్శకుడు కిషోర్ తిరుమల “RED” మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: