గత నెలలో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైన్యం పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసింది. నిన్న అర్ధరాత్రి చేసిన ఈ దాడుల్లో పెద్దఎత్తున ఉగ్రవాదులు మరణించారు. దీనిపై దేశవ్యాప్తంగా సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు..శత్రువుకి మన సత్తా చూపారంటూ ఇండియన్ మిలిటరీకి సెల్యూట్ చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్లో స్పెషల్ పోస్ట్ పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో దీనిపై టాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించారు. స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, సాయిదుర్గ తేజ్, విశ్వక్ సేన్, సీనియర్ నటి ఖుష్బూ, హీరోయిన్స్ తాప్సీ, కాజల్ అగర్వాల్.. అలాగే డైరెక్టర్స్ బాబీ, మెహర్ రమేష్ సహా పలువురు ప్రముఖులు ‘ఆపరేషన్ సిందూర్’ పై సోషల్ మీడియా వేదికగా భారత సైన్యానికి మద్దతు ప్రకటించారు. ఇంకా బాలీవుడ్ సహా ఇతర చిత్ర పరిశ్రమలకు చెందిన సీలబ్రిటీలు సైతం దీనిపై స్పందిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: