కొన్నిసినిమాలు రిలీజ్ కు ముందు వివాదాలు సష్టిస్తాయి. రిలీజ్ తరువాత కూడా వివాదాలు సృష్టిస్తాయి. అలాంటి కోవలోకే వస్తుంది ది కేరళ స్టోరీ సినిమా. సుదీప్తో సేన్ దర్శకత్వంలో యధార్థ సంఘటన ఆధారంగా ఈసినిమా వచ్చింది. ముగ్గురు కేరళ యువతులు ఇస్లాం మతంలోకి మారి తీవ్రవాదం వైపు ఎలా వెళ్లారు అనే కథాశంతో తెరకెక్కింది. ఇక గత ఏడాది రిలీజ్ అయిన ఈసినిమా సంచలన విజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రీసెంట్ గానే ఓటీటీలో కి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఓటీటీలో రిలీజ్ కు కూడా పలు ఇబ్బందులే ఏర్పడ్డాయి కానీ ఫైనల్ గా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5లో రిలీజ్ అయింది. అయితే ఓటీటీ కూడా ఈసినిమా సంచలనం సృష్టిస్తుంది. తాజాగా ఈసినిమా ఏకంగా 300 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసినట్టుగా తెలిపారు. మరి దీంతో ఈసినిమాకు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది.
కాగా ఈసినిమాలో ఈసినిమాలో అదా శర్మ ,సిద్ది ఇద్నాని,యోగితా బిహాని,సోనియా బలాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నాడు. ఈసినిమాకు విషాక్ జ్యోతి, వీరేష్ శ్రీవల్స సంగీతం అందించగా సన్ షైన్ పిక్చర్స్ వారు నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: