ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త కొత్త కాంబినేషన్స్ లో అన్నీ సెట్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ అన్నీ సెట్ అయిపోయాయి. ఇప్పుడు తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. ఆ కాంబినేషన్ మరేదో కాదు అడివి శేష్ ఇంకా శృతి హాసన్ ది. అడివిశేష్ ఇప్పటికే గూఢచారి సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. ఈ సీక్వెల్ షూటింగ్ ను రీసెంట్ గానే స్టార్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వచ్చేసింది. ఈసినిమాలో హీరోయిన్ గా శృతీహాసన్ హీరోయిన్ గా నటించనుంది. లవ్ స్టోరీలోనే యూనిక్ కథను తీసుకురానున్నట్టు తెలిపారు.
#SeshEXShruti pic.twitter.com/j4ul0INhHg
— Adivi Sesh (@AdiviSesh) December 12, 2023
కాగా క్షణం, గూఢచారి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు ఫొటోగ్రాఫర్ గా పనిచేసిన షనైల్ డియో ఈసినిమాకు డైరెక్టర్ గా పనిచేయనున్నాడు. ఈసినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: