ఆర్ ఎస్ వి పి మూవీస్, గిల్టీ బై అసోసియేషన్ మీడియా ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై శాంతను బాఘ్చి దర్శకత్వంలో సిద్ధార్ధ్ మల్హోత్రా, రష్మిక జంటగా 1971ఇండియా- పాకిస్తాన్ వార్ సమయంలో నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన పీరియాడికల్ బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను జనవరి 20 వ తేదీ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మిషన్ మజ్ను మూవీ హిందీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా స్పై ఏజెంట్గా పాకిస్థాన్కు ఎంట్రీ ఇవ్వడం, మధ్యలో రష్మిక మందన్నాతో వివాహం, ఆ తర్వాత ఆపరేషన్ ఎలా సాగిందనే విషయాలను సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిషన్ మజ్ను హిందీ మూవీ థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ కావడం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: