మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన మృగరాజు, బి . గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన నరసింహనాయుడు మూవీస్ 2001సంవత్సరంలో సంక్రాంతి పండగకు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు మూవీస్ లో సిమ్రాన్ కథానాయికగా నటించారు. 2023 సంవత్సరం సంక్రాంతి పండగకు రిలీజ్ కానున్న వాల్తేరు వీరయ్య , వీర నరసింహారెడ్డి మూవీస్ లో శృతి హాసన్ కథానాయికగా నటించారు.22 సంవత్సరాల తరువాత ఒకే హీరోయిన్ నటించిన రెండు సినిమాలు 2023 సంక్రాంతి పండగకు రిలీజ్ కావడం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: