ఎనభైల నాటి తారలంతా ప్రతీ సంవత్సరం ఆత్మీయ కలయిక వేడుక జరుపుకోవాలనే కాన్సెప్ట్ ను సుహాసిని మణిరత్నం మొదలుపెట్టారు. అందుకు అనుగుణంగా 2009 నుంచి ఈ ఆత్మీయ కలయిక వేడుక నిర్వహిస్తున్నారు. ఈ ఆత్మీయ కలయిక చివరిసారిగా 2019 లో మెగాస్టార్ చిరంజీవి నివాసం వేదికగా జరిగింది. ఆ వేడుక లో రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్లాల్ కూడా హాజరయ్యారు. తర్వాత కరోనా కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో 2020, 21 లలో ఈ ఆత్మీయ కలయికకు సందర్భం రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
80 ల నాటి నటీనటుల 11వ రీ యూనియన్ ముంబై లో ఏర్పాటు చేశారు. బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్ మరియు పూనమ్ ధిల్లాన్ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమానికి దక్షిణాది నుంచి దాదాపు 25 మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. దక్షిణాది నుంచి చిరంజీవి, శరత్కుమార్, భాగ్యరాజ్, సుహాసిని మణిరత్నం, ఖుష్బూ, రమ్యకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఇక బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, రాజ్ బబ్బర్, మీనాక్షి శేషాద్రి, టీనా అంబానీ, మధుతో సహా హిందీ సినీ రంగానికి చెందిన నటీనటులు పాల్గొన్నారు. సినీ తారలంతా ఆటలు , పాటలతో సందడి చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: