సూపర్ హిట్ “మద్రాస్ కేఫ్ “(2013 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుసలాడే” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.దాదాపు 8 సంవత్సరాలు తరువాతధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పుష్కర్ ఓజా, సాగర్ ఆంబ్రే దర్శకత్వం లో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగాతెరకెక్కనున్న బాలీవుడ్ మూవీ కి రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
🍊#redcarpet #IFFI2021 #goa pic.twitter.com/ZRRv5lktl5
— Raashii Khanna (@RaashiiKhanna_) November 25, 2021
గోవా వేదికగా ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. దేశంలోని చిత్ర ప్రముఖులు, స్టార్స్ పాల్గొంటున్నారు. ఇక అతిథులు, ఆడియన్స్ కోసం ప్రత్యేక షో, కల్చరల్ ఈవెంట్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇక ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసించిన చిత్రాల ప్రదర్శన జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై హీరోయిన్ రాశి ఖన్నా అద్భుత ప్రదర్శన ఇచ్చారు. తన అంద చందాలతో పాటు ఆకట్టుకునే డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇక ఈ వేదికపై ప్రదర్శన ఇవ్వడం తనకు దక్కిన అదృష్టంగా రాశి ఖన్నా భావిస్తున్నారు. ట్రెండీ వేర్ తో న్యూ లుక్ తో ఉన్న తన ఫొటోను రాశీఖన్నా సోషల్ మీడియా లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: