కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ అనేక ఇబ్బందులకు లోనైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచి పోయి, రిలీజ్ లు ఆగిపోయి చిత్ర పరిశ్రమ తీవ్రం గా నష్టపోయింది. ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రులు కరోనా తో జీవించాల్సిందే అన్న నేపథ్యం లో షూటింగ్స్ ప్రారంభానికై నిర్మాతలు, దర్శకులు, హీరోలతో తన ఆఫీస్ లో రేపు (21 తేదీ) చిరంజీవి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముందుగా నష్టపోయిన చిత్ర పరిశ్రమ కోలుకునేలా లాక్ డౌన్ నిబంధనలతో షూటింగ్స్ ప్రారంభించేలా తరువాత థియేటర్స్ ఓపెన్ అయ్యేలా ఈ మీటింగ్ లో చర్చిస్తారు. డిస్కషన్స్ అయిన తరువాత కొంత మంది సినీ పెద్దలు షూటింగ్స్ పర్మిషన్ లకై సిఎమ్ కెసిఆర్ ను కలిసేలా ప్లాన్ చేస్తున్నారు. “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య “,” Prabhas 20 “, “పుష్ప ” వంటి బిగ్ బడ్జెట్ మూవీస్ షూటింగ్స్ ప్రారంభమయితే సినీ వర్కర్స్, టెక్నీషియన్స్ కు వర్క్ దొరుకుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: