కరోనా వైరస్ నివారణ కై ప్రధాని మోదీ 21రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ఇళ్ళకే పరిమితం అయ్యారు. కొంతమంది సెలబ్రిటీస్ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. మరికొంతమంది వర్క్ అవుట్స్, కుకింగ్, గేమ్స్, రీడింగ్, టీవీ చూస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘లోఫర్” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన దిశా పటాని సూపర్ హిట్ “ఎమ్ ఎస్ ధోని-ది అన్ టోల్డ్ స్టోరీ” మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. దిశా పటాని హీరోయిన్ గా నటించిన బాఘీ 2, భారత్, కుంగ్ ఫు యోగా (చైనీస్ ఫిల్మ్ ) మూవీస్ ఘనవిజయం సాధించాయి. గుడ్ డ్యాన్సర్ గా పేరొందిన దిశా పటాని అల్లు అర్జున్ డ్యాన్స్ కు ఫిదా అయ్యి అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. మీరు అంత బాగా డ్యాన్స్ ఎలా చేయగలుగుతున్నారు అంటూ అల్లు అర్జున్ డ్యాన్స్ ఫోటో తో పాటు ఎమోజీస్ తో దిశా పటాని పోస్ట్ చేశారు . డ్యాన్స్ అంటే ఇష్టం అని, మంచి మ్యూజిక్ డ్యాన్స్ అద్భుతంగా చేసేలా చేస్తుందని, మీ కాంప్లిమెంట్ కు థ్యాంక్స్ అని అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. మీ అద్భుతమైన డ్యాన్స్ తో మమ్మల్ని ఇన్ స్పైర్ చేస్తునందుకు థ్యాంక్స్ అంటూ దిశా పటాని రిప్లై ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: