“ఏ మాయ చేసావె ” మూవీ సీక్వెల్ ?

Gautham Vasudev Menon Plans Sequel For Ye Maaya Chesave,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Gautham Vasudev Menon,Ye Maaya Chesave Sequel,Director Gautham Vasudev Menon,Ye Maaya Chesave Movie Sequel Details,Gautham Menon Upcoming Projects 2020

యాక్టర్ , రైటర్ , సింగర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో శింబు ,త్రిష జంటగా “విన్నైతాండి వరువాయా ” తమిళ మూవీ, నాగ చైతన్య, సమంత జంటగా రూపొందిన తెలుగు మూవీ “ఏ మాయ చేసావె ” ఏక కాలం లో రూపొందాయి. రెండు మూవీస్ ఘనవిజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గౌతమ్ వాసుదేవ్ మీనన్ తన 47వ బర్త్ డే సందర్భంగా మీడియా, ఫ్యాన్స్ తో సమావేశం అయ్యారు. “విన్నైతాండి వరువాయా” మూవీ కి సీక్వెల్ ఉంటుందా అని ఒకరు అడిగిన ప్రశ్న కు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ … ఈ మూవీ సీక్వెల్ గురించి వర్క్ ప్రారంభించానని, శింబు ఆ క్యారెక్టర్ కు యాప్ట్ అని ఫీల్ అవుతున్నానని, శింబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సీక్వెల్ రూపొందించడానికి సిద్ధం గా ఉన్నానని గౌతమ్ చెప్పారు.
నిజంగా ఈ మూవీ సీక్వెల్ ప్రారంభం అయితే “ఏ మాయ చేసావె ” మూవీ సీక్వెల్ కూడా తెరకెక్కుతుంది. నాగ చైతన్య, సమంత ల జర్నీ , బాండింగ్ మరోసారి ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =