యాక్టర్ , రైటర్ , సింగర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో శింబు ,త్రిష జంటగా “విన్నైతాండి వరువాయా ” తమిళ మూవీ, నాగ చైతన్య, సమంత జంటగా రూపొందిన తెలుగు మూవీ “ఏ మాయ చేసావె ” ఏక కాలం లో రూపొందాయి. రెండు మూవీస్ ఘనవిజయం సాధించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గౌతమ్ వాసుదేవ్ మీనన్ తన 47వ బర్త్ డే సందర్భంగా మీడియా, ఫ్యాన్స్ తో సమావేశం అయ్యారు. “విన్నైతాండి వరువాయా” మూవీ కి సీక్వెల్ ఉంటుందా అని ఒకరు అడిగిన ప్రశ్న కు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ … ఈ మూవీ సీక్వెల్ గురించి వర్క్ ప్రారంభించానని, శింబు ఆ క్యారెక్టర్ కు యాప్ట్ అని ఫీల్ అవుతున్నానని, శింబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సీక్వెల్ రూపొందించడానికి సిద్ధం గా ఉన్నానని గౌతమ్ చెప్పారు.
నిజంగా ఈ మూవీ సీక్వెల్ ప్రారంభం అయితే “ఏ మాయ చేసావె ” మూవీ సీక్వెల్ కూడా తెరకెక్కుతుంది. నాగ చైతన్య, సమంత ల జర్నీ , బాండింగ్ మరోసారి ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: