సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు. రామబ్రహ్మం సుంకర, `దిల్` రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు… దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఓవర్సీస్లోని ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘సరిలేరు నీకెవ్వరు’ ఓవర్సీస్ హక్కుల్ని మంచి ఫ్యాన్సీ రేట్ కు దక్కించుకుందని ట్రేడ్ టాక్. వినిపిస్తున్న కథనాల ప్రకారం… ఆ సంస్థ దాదాపు రూ.13.5 కోట్లకు ‘సరిలేరు…’ హక్కుల్ని సొంతం చేసుకుందని తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
కాగా… 2020 సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: