యువ కథానాయకుడు అక్కినేని అఖిల్… ప్రస్తుతం `బొమ్మరిల్లు` భాస్కర్ కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం… షూటింగ్ దశలో ఉంది. కాగా… ఈ సినిమా పూర్తయ్యేలోపే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించే దిశగా అఖిల్ ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం.. `అ!`, `కల్కి` చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించనున్న ఈ చిత్రం… ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్తో తెరకెక్కనుందని తెలిసింది. అంతేకాదు… ఈ చిత్రంలో కేరళ కుట్టి నివేదా థామస్ నాయికగా నటించే అవకాశముందట. త్వరలోనే అఖిల్, నివేదా థామస్ కాంబినేషన్పై క్లారిటీ వస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: