అడవి శేష్ మూవీ టైటిల్ “ఎవరు “

Adivi Sesh New Movie Titled as Evaru

అడవి శేష్ సినీకెరీర్ మూడు కథలు , ఆరు సినిమాలుగా విరాజిల్లుతుంది. క్షణం, అమీ తుమీ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలలో నటించిన అడవి శేష్ గూఢచారి మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. క్షణం మూవీ కి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. అడవి శేష్ పలు మూవీస్ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పివిపి సినిమా బ్యానర్ పై వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడవి శేష్, రెజీనా కసాండ్ర జంటగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరు మూవీ టైటిల్, రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసింది. ఎవరు మూవీ గురించి ఏ అప్ డేట్ లేకుండా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నవీన్ చంద్ర ఒక కీలక పాత్రలో నటించారు. ఎవరు మూవీ కి అడవి శేష్ టీమ్ అబ్బూరి రవి (డైలాగ్స్ ), శ్రీ చరణ్ పాకాల (సంగీతం ) పనిచేశారు. ఈ మూవీ ఆగస్ట్ 23 వ తేదీ రిలీజ్ కానుంది.

[subscribe]

[youtube_video videoid=CQ_7dQbA-HY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 1 =