2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఈ రోజు నుండి మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.సౌత్ లో తమిళనాడు లోని 39లోక్ సభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఈపోలింగ్ లో తమిళ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ ,అజిత్, ధనుష్ అలాగే శివ కార్తికేయన్ ,విజయ్ సేతుపతి చెన్నై లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దళపతి విజయ్ కూడా ఓటు వేయనున్నాడు.ఈ ఎన్నికల కోసం రష్యా లో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి విజయ్ ఈరోజు ఉదయం చెన్నై చేరుకున్నాడు.మరి కొద్దీ సేపట్లో విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నాడు.
ఇదిలావుంటే 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.ఈ ఎలెక్షన్స్ లో విజయ్ పార్టీ కూడా పోటీ పడనుంది. విజయ్ రీసెంట్ గానే పొలిటికల్ పార్టీ ని లాంచ్ చేశాడు.ప్రస్తుతం అతను వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ధి గోట్ లో నటిస్తున్నాడు.ఈసినిమా తరువాత మరో సినిమా మాత్రమే చేసి సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు. ఆ తరువాత పొలిటికల్ గా బిజీ కానున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: