ప్రఖ్యాత నేషనల్ ఛానల్ ఎన్ డి టివి అవార్డుల కార్యక్రమంలో రామ్ చరణ్ కి ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు లభించింది. కాగా ఈ కార్యక్రమంలో ఆయనని ట్రూ లెజెండ్ అవార్డుతో వారు సత్కరించారు.ఎన్ డి టివి ట్రూ లెజెండ్ అవార్డుతో సత్కరించడంతో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తనయుడు రామ్ చరణ్ కి ఈ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. నాన్న నిన్ను చూస్తుంటే థ్రిల్లింగ్ గా ఉందనీ, అలానే ప్రస్తుతం నువ్వు ట్రూ లెజెండ్ అవార్డు సొంతం చేసుకోవడం గర్వంగా ఉందనీ, భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని అవార్డులు అందుకోవాలని మేము అభిలాషిస్తున్నామనీ అంటూ తమ ఫ్యామిలీ ఫొటోస్ తో మెగాస్టార్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి కేంద్ర ప్రభుత్వ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డ్, రామ్ చరణ్ ఎన్ డి టివి ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డ్ అందుకొనడంతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: