ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప :ది రైజ్”మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ “పుష్ప :ది రూల్ “మూవీ కి ప్రిపేర్ అవుతున్నారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన “పక్కా కమర్షియల్ “మే 20 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో అల్లు అర్జున్ , దర్శకుడు మారుతి ఎప్పటినుంచో స్నేహితులు అన్న విషయం తెలిసిందే.”పుష్ప :ది రైజ్”మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న అల్లు అర్జున్ ను దర్శకుడు మారుతి కలిసి ప్రత్యేకం గా అభినందనలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
My dearest and oldest friend became Pan India icon now. So happy for his 100cr debut in Bollywood , wish powerhouse performance in #Pushpa will sweep all awards this time. His passion & hardwork will get many more achievements and make all of us proud ❤️@alluarjun #Thaggedhele pic.twitter.com/uLC6udZSGM
— Director Maruthi (@DirectorMaruthi) February 4, 2022
తన ప్రియతమ, పాత మిత్రుడు ఇప్పుడు పాన్ ఇండియా ఐకాన్గా ఎదిగాడనీ , బాలీవుడ్లో మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల మార్కు అందుకోవడం ఆనందంగా ఉందనీ , “పుష్ప”గా తన పవర్ హౌస్ పెర్ఫార్మెన్స్ తో ఈసారి అవార్డులు కూడా గెలుచుకోవాలని ఆశిస్తున్నాననీ , తన ప్యాషన్, హార్డ్వర్క్తో భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించి అందరినీ గర్వపడేలా చేస్తాడనీ మారుతి ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: