తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కథానాయికగా తెరకెక్కిన“ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “#SSMB28” మూవీ లో పూజ హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా నటించిన ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అఖిల్ సరసన కథానాయికగా ఆమె నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ విజయాపథంలో దూసుకుపోతోంది. తాజాగా పూజాహెగ్డే ట్విట్టర్లో #AskPooja అనే సరదా సెషన్ను నిర్వహించారు. అందులో అభిమానులు అడిగిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు పూజాహెగ్డే సమాధానమిచ్చారు. మెగాస్టార్ చిరంజీవిగారు తనకు మెసేజ్ చేశారనీ , అందులో తన కొత్త చిత్రంలో పెర్ఫార్మెన్స్ ను మెచ్చుకున్నారనీ ,దాంతో ఇంకా హార్డ్ వర్క్ చేయాలనే ప్రేరణ కలిగిందనీ , తమిళ స్టార్ హీరో విజయ్ ఎంతో స్వీట్ అనీ , అంతేకాకుండా ఈ సెషన్లో ప్రభాస్ సరసన తను చేస్తున్న ‘రాధేశ్యామ్’, ఫుడ్, మ్యూజిక్ వంటి వివిధ అంశాలపై ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు పూజాహెగ్డే రిప్లై ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: