టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “ , “ఆచార్య “ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సల్మాన్ ఖాన్ “భాయిజాన్”, రణ్ వీర్ సింగ్ “సర్కస్ “బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్గా పూజాహెగ్డే తన కుటుంబ సభ్యులతో కలిసి వారణాసిలో కొలువైన కాశీ విశ్వేశ్వరుడికి, అన్నపూర్ణ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాదు అక్కడ గంగా హారతి కార్యక్రమానికి హాజరయ్యారు.కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజాహెగ్డే సాధారణ భక్తుల మాదిరే సందర్శించడం విశేషం. పవిత్రగంగా తీరంలో ఒక్కరోజు గడపడం హృదయానికి సాంత్వన చేకూర్చిందనీ , గంగాహారతిలో పాల్గొనడం దివ్యమైన అనుభవమనీ , తన సినిమాలు విజయాన్ని కాంక్షిస్తూ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు తీసుకున్నాననీ , అందరికి శుభం కలగాలని కోరుకున్నాఅనీ పూజాహెగ్డే చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: