మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా “రంగస్థలం “మూవీ 2018 సంవత్సరం మార్చి 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వినికిడి లోపం ఉన్న చిట్టి బాబు గా రామ్ చరణ్ , రామలక్ష్మి గా సమంత , రంగమ్మత్త గా అనసూయ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. దేవిశ్రీ సంగీతం “రంగస్థలం “మూవీ విజయానికి తోడ్పడింది. 30 ఎకరాలలో రూపొందించిన విలేజ్ సెట్ “రంగస్థలం “మూవీ కి హైలైట్ గా నిలిచింది. హీరో రామ్ చరణ్ సినీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచిన రంగస్థలం “మూవీ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా హీరో రామ్ చరణ్ తన స్వీట్ మెమరీస్ ను సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: