క్షణం : పివిపి సినిమా బ్యానర్ పై రవికాంత్ పేరేపు దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ “క్షణం “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో అడివి శేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. “క్షణం “మూవీ కి రచనా సహకారం అందించిన అడివి శేష్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డ్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అమీ తుమీ : ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “అమీ తుమీ ” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లోని ప్రతీ పాత్ర నుండి కామెడీ జనరేట్ చేసి దర్శకుడు ఇంద్రగంటి పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా “అమీ తుమీ ” మూవీని తెరకెక్కించారు.
గూఢచారి : అభిషేక్ పిక్చర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , విస్టా డ్రీమ్ మర్చంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రూపొందిన స్పై మూవీ “గూఢచారి”ఘనవిజయం సాధించింది. ఈ మూవీ కి అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించారు. హీరో అడివి శేష్ స్టైలిష్ గా , ఫ్రెష్ లుక్స్ తో కనిపించి లవ్ సీన్స్ , యాక్షన్ సీన్స్ లో సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఎవరు: పివిపి సినిమా బ్యానర్ పై వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ “ఎవరు ” మూవీ ఘనవిజయం సాధించింది. పోలీస్ ఆఫీసర్ గా నటించిన అడివి శేష్ నటనలో వేరియేషన్స్ చూపిస్తూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. హీరో అడివి శేష్ పాత్ర లోని షేడ్స్ మూవీ కి హైలైట్ గా నిలిచాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: