టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల రాశీఖన్నా ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. రాశీఖన్నా 4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫొటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ఇప్పుడు ఒక చారిత్రాత్మక ప్రేమ కథ తో తెరకెక్కనున్న తెలుగు మూవీ లో కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ మూవీ “మహానటి”మేకర్స్ నిర్మాణ సారధ్యంలో హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఒక లవ్ స్టోరీ తెరక్కనుంది. ఈమూవీ కథానాయికగా పూజాహెగ్డే ఎంపిక అయ్యారు. మరో కథానాయికగా రాశీఖన్నా ఎంపిక అయినట్టు సమాచారం. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ గా నటిస్తున్నారు. ఒక అందమైన ప్రేమ కథా చిత్రం గా రూపొందనున్న ఈ మూవీ ప్రస్తుతం
ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. రెగ్యులర్ షూటింగ్ జనవరి నెలలో ప్రారంభం కానుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: