అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తీయడానికి.. ఈ సినిమా తీయడం వెనుక అడివిశేష్ చేసిన రీసెర్చ్ గురించి చెపుతూ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసాడు. ఇక ఆ వీడియోలో 2008 నుండి సందీప్ ఉన్నికృష్ణన్ తనకు మైండ్లో ఉన్నారని.. ముంబై టెర్రర్ దాడులు జరిగినప్పుడు సాపన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నా.. న్యూస్ ఛానెల్లో ఉన్నికృష్ణన్ ను చూస్తే నా బ్రదర్ లా అనిపించింది.. ఎలాగైనా సినిమా తీయాలనుకున్నా అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఉన్ని కృష్ణన్ తల్లి తండ్రులను కలవడం.. వారిని ఒప్పించడం లాంటి విషయాతో పటు మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కింద వీడియో క్లిక్ చేసి మీరు కూడా చూసేయండి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: