“అర్జున్ సురవరం “మూవీ సక్సెస్ తో హీరో నిఖిల్ పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో నిఖిల్ ప్రస్తుతం “కార్తికేయ 2”, “18 పేజెస్ ” మూవీస్ లో నటిస్తున్నారు. ప్రేమించిన యువతి ని పెళ్ళి చేసుకుని వివాహ బంధాన్ని ఎంజాయ్ చేస్తున్న నిఖిల్ లాక్ డౌన్ పై చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
When there were 10 Covid19 cases we Locked down… now with 2 lakhs plus cases… We r Free… Logic Enti antaru 😐 pic.twitter.com/Ft6vvTo5hi
— Nikhil Siddhartha (@actor_Nikhil) June 5, 2020
కరోనా కేసులు 10 ఉన్నప్పుడు అందరం లాక్ డౌన్ లో ఉన్నాం , కానీ ఇప్పుడు 2లక్షలకు పైగా కేసులు ఉన్నప్పుడు బయట ఫ్రీ గా తిరిగేస్తున్నాం , లాజిక్ ఏంటంటారు అంటూ నిఖిల్ ట్వీట్ చేశారు. నిజం చెప్పుకోవాలంటే కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు భయపడి బయటకు రాని ప్రజలు భయపడేలా కేసులు పెరుగుతున్నా బయట తిరిగేస్తున్నారు. పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజలు జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. మరింత గడ్డు కాలం ముందుందని ప్రజలు ఆలోచిస్తే మంచిది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: