లాక్ డౌన్ పై నిఖిల్ ట్వీట్

Tollywood Actor Nikhil Tweet On Lockdown Gets Attention Of Netizens

“అర్జున్ సురవరం “మూవీ సక్సెస్ తో హీరో నిఖిల్ పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో నిఖిల్ ప్రస్తుతం “కార్తికేయ 2”, “18 పేజెస్ ” మూవీస్ లో నటిస్తున్నారు. ప్రేమించిన యువతి ని పెళ్ళి చేసుకుని వివాహ బంధాన్ని ఎంజాయ్ చేస్తున్న నిఖిల్ లాక్ డౌన్ పై చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా కేసులు 10 ఉన్నప్పుడు అందరం లాక్ డౌన్ లో ఉన్నాం , కానీ ఇప్పుడు 2లక్షలకు పైగా కేసులు ఉన్నప్పుడు బయట ఫ్రీ గా తిరిగేస్తున్నాం , లాజిక్ ఏంటంటారు అంటూ నిఖిల్ ట్వీట్ చేశారు. నిజం చెప్పుకోవాలంటే కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు భయపడి బయటకు రాని ప్రజలు భయపడేలా కేసులు పెరుగుతున్నా బయట తిరిగేస్తున్నారు. పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజలు జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. మరింత గడ్డు కాలం ముందుందని ప్రజలు ఆలోచిస్తే మంచిది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 8 =