శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన “సరిలేరు నీకెవ్వరు ” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ 50 రోజులు పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సరిలేరు నీకెవ్వరు ” మూవీ 50 రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. “సరిలేరు నీకెవ్వరు “వంటి బ్లాక్ బస్టర్ మూవీ తనకు ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత అనిల్ సుంకర కు “బిగ్ హగ్” అని, మొత్తం టీమ్ కు థ్యాంక్స్ అని, ఈ విజయం వారి వల్లే సాధ్యం అయిందని మహేష్ బాబు ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: