అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకోవడమే కాదు దిగ్విజయంగా 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది. 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఫ్యాన్స్కు చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ స్పెసల్ ప్రోమోతో పాటు మైండ్ బ్లాక్ వీడియో సాంగ్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేసాడు. ‘మరో మర్చిపోలేని సంక్రాంతి’ అంటూ ఈ చిత్రంలోని కొన్ని ఫవర్ ఫుల్ డైలాగ్లతో పాటుసరిలేరు ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను పేర్కొన్నాడు. హీరో మహేశ్తో పాటు ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, అభిమానులకు అనిల్ రావిపూడి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
🙏🙏🙏 pic.twitter.com/iNbNtwqqxo
— Anil Ravipudi (@AnilRavipudi) February 29, 2020
It’s been a memorable experience working with you @vijayashanthi_m Madam. It is an honour that I am the director who got the chance to bring you back on to silver screen after a long gap. Your performance in #SarileruNeekevvaru proves that class is permanent.🙏😊 pic.twitter.com/mbSAjZQ1q7
— Anil Ravipudi (@AnilRavipudi) February 29, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: