వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “భీష్మ” మూవీ 21 వ తేదీ రిలీజ్ కానుంది. నితిన్ హీరోగా విభిన్న కథా చిత్ర దర్శకుడు యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో ఒక మూవీ, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రంగ్ దే ” మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. నితిన్ ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“భీష్మ” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన మీడియా సమావేశంలో హీరో నితిన్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో “పవర్ పేట” మూవీ రూపొందనుందని, ఈ మూవీ లో తాను 18, 40, 60 వయస్సు ఉన్న త్రీ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తానని,”పవర్ పేట ” మూవీ కథ లో చాలా విషయం ఉందని, ఈ మూవీ ని రెండు లేదా మూడు భాగాలుగా తమ స్వంత బ్యానర్ లోనే రూపొందిస్తామని, ఆగస్ట్ లో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ తన సినీ కెరీర్ లో అరుదైన సినిమా అని, తెలుగు లో ఒక స్పెషల్ మూవీ అవుతుందని నితిన్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: