ప్రభాస్ V ఎపిక్ మల్టీ ప్లెక్స్ సూళ్లూరు పేట లో ప్రారంభం కానుంది. మూడు ఎకరాలలో నిర్మించిన మల్టీ ప్లెక్స్ లో అత్యాధునిక సాంకేతికత తో రూపొందిన మూడు స్క్రీన్స్ ఉన్నాయి. గేమింగ్ జోన్, షాపింగ్ సెంటర్ ఏర్పాటుచేశారు. ఒక థియేటర్ స్క్రీన్ 100అడుగులు ఎత్తు, 54 అడుగుల వెడల్పు తో ఉంది. ఈ స్క్రీన్ ఆసియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్. 656 సీటింగ్ కెపాసిటీ, 4K రిజల్యూషన్ తో ప్రదర్శన ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెండు థియేటర్స్ లో ఒక్కొక్కటి 140 సీటింగ్ కెపాసిటీ తో ఉన్నాయి. ఒక థియేటర్ లో తొలిసారిగా సబ్ ఊపర్స్ ఏర్పాటు చేయడం విశేషం.ప్రభాస్ V ఎపిక్ మల్టీ ప్లెక్స్29 వ తేదీ ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథి గా పాల్గొంటారు. 30 వతేదీ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన సాహో మూవీ ప్రదర్శన తో థియేటర్స్ ప్రారంభం కానున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: