నేషనల్ మీడియా ద్వారా చిరంజీవి సందేశం

Mega Star Chiranjeevi Gives Special Message About Prevailing Corona Virus In An Exclusive Interview Given For Republic TV

సోషల్ మీడియా లో ప్రవేశించిన నాటి నుండీ మెగా స్టార్ చిరంజీవి కరోనా మహమ్మారి పై ప్రజలలో అవగాహన కలిగేలా ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. 4వ తేదీ లాక్ డౌన్ ఫేజ్ 3 ప్రారంభమైన సందర్భంగా చిరంజీవి నేషనల్ మీడియా రిపబ్లిక్ వరల్డ్ .కామ్ ద్వారా కరోనా మహమ్మారి పై ప్రజలకు సందేశం ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


కరోనా శాశ్వతం కాదని, కరోనా కష్టాలు తాత్కాలికం మాత్రమేనని, కరోనా మరింత వ్యాప్తి చెందకుండా ఇళ్ళకే పరిమితం అయ్యి , పరిసరాలు పరిశుభ్రం గా ఉండేలా చూసుకోవాలని, కరోనా వ్యాధి ని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరమని, నేషనల్ మీడియా ద్వారా మీ అందరితో మాట్లాడే అవకాశం కలిగిందని, మళ్ళీ కలుద్దాం అని చిరంజీవి అన్నారు. తన మెసేజ్ ను విస్తృత పరిధి లో ప్రజలకు అందించిన రిపబ్లిక్ వరల్డ్ .కామ్ టీమ్ కు థ్యాంక్స్ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.