ఖైదీ సీక్వెల్ పై లోకేష్ మరోసారి క్లారిటీ

lokesh kanagaraj clarity about khaidi movie sequel

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా తెరకెక్కిన ఈసినిమా 2019 దీపావళి కానుకగా రిలీజ్ అయి.. మంచి విజయం దక్కించుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా సీక్వెల్ ఉంటుందని అప్పుడే చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఆ తరువాత కరోనా రావడం.. ఆ తరువాత కీర్తి, లోకేష్ పలు సినిమాలతో బిజీ అయిపోవడం వల్ల ఈ సీక్వెల్ కాస్త వెనక్కి వెళ్లింది. ఆ మధ్య ఈ సీక్వెల్ అనుమానాలు రాగా దీనిపై నిర్మాత క్లారిటీ ఇచ్చాడు.సినిమాకి సీక్వెల్ ఉందని.. సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అవుతోందని స్పష్టం చేశాడు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ లోకేష్ కూడా ఈ సీక్వెల్ పై స్పందించి తరువాత సినిమా రజనీ సార్ తో ఉంది.. ఆసినిమా అయిపోయిన తరువాత ఖైధీ సీక్వెల్ ఉంటుంది.. ఆ రోజు కోసం ఎంతగానే వెయిట్ చేస్తున్నా ఈసినిమా సీక్వెల్ చాలా ప్రత్యేకమైనదని తెలిపాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 1 =