హీరో శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్కు గుడ్బై చెబుతూ ఓ ఇంటివాడు కాబోతున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రక్షితా రెడ్డితో ఏడడుగులు వేయనున్నారు. ఈ జంట నిశ్చితార్థం గురువారం హైదరాబాద్లోని ఓ హోటల్లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు చిత్రసీమలోని పలువురు ప్రముఖులు విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలందజేశారు. రక్షిత తండ్రి పసునూర్ మధుసూదన్ రెడ్డి హై కోర్టు లాయర్గా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
👩❤️👨🥰 pic.twitter.com/tFIoR0MEmc
— Sharwanand (@ImSharwanand) January 26, 2023
హీరో శర్వానంద్ నిశ్చితార్థ వేడుకకు పలువురు టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు పాల్గొని ఆశీర్వదించారు. ఈ వేడుకలో చిరంజీవి దంపతులు, నాగార్జున దంపతులు, రామ్ చరణ్ దంపతులు, హీరోలు నాని, రానా, అఖిల్ అక్కినేని, శ్రీకాంత్, తరుణ్, సిద్ధార్ధ్ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా తన భాగస్వామి రక్షితను పరిచయం చేస్తూ ఈ బ్యూటీఫుల్ లేడీ తో జీవితంలో పెద్ద స్టెప్ తీసుకుంటున్నా ననీ, మీ అందరి ఆశీస్సులు కావాలంటూ శర్వానంద్ ట్వీట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: