టాలీవుడ్ యంగ్ సాయి తేజ్ కూడా ఒక సినిమా ఒక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. బైక్ యాక్సిడెంట్ తరువాత పూర్తిగా షూటింగ్స్ బ్రేక్ ఇచ్చి రెస్ట్ లో ఉన్న సాయి ధరమ మళ్ళీ వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే…కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టేశాడు. నేడు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. జయంత్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. షూటింగ్ త్వరలో మొదలుపెట్టనున్నారు. సాయి ధరమ్ 15వ సినిమాను తెరకెక్కిస్తున్న ‘బి వి ఎస్ ఎన్ ప్రసాద్’ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈసినిమాను నిర్మించనున్నారు. ఇక ఈసినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
Here’s another beautiful start with our favourite Supreme Hero @IamSaiDharamTej ❤️#SDT16 launched formally with Pooja Ceremony.
Directed by @DirJayanth@BvsnP #Bapineedu @SVCCofficial
Shoot begins soon. pic.twitter.com/JjpNH09aF2
— SVCC (@SVCCofficial) December 2, 2022
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: