తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 1 సూపర్ సక్సెస్ అవ్వడంతో త్రిష క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం త్రిష తమిళంలో మూడు, మలయాళంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. దళపతి విజయ్ తో ఒక మూవీ తో పాటు మరికొన్ని ఆఫర్లు కూడా త్రిష అందుకొన్నట్టు సమాచారఎం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా త్రిష సినిమాలతో పాటు డిజిటల్ ఎంట్రీకి కూడా త్రిష సిద్ధమయ్యారు. సూర్య వంగల దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలోతెలుగు భాషలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ బృందా వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లోత్రిష పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనటించారు. ఈ వెబ్ సిరీస్ సౌత్ భాషలన్నింటిలోకి డబ్బింగ్ కాబోతోంది. బృందా పార్ట్ 1 షూటింగ్ పూర్తయిన సందర్భంగా త్రిష సోషల్ మీడియా ద్వారా స్పందించారు. బృందా షూటింగ్ పూర్తిచేశామనీ , .షూటింగ్ కు సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్.అనీ , త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటాననీ త్రిష ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: