గమ్యం : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో అల్లరి నరేష్ , శర్వానంద్ , కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన రోడ్ ఫిల్మ్ గమ్యం ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన క్రిష్ గమ్యం మూవీ ని అద్భుతంగా తెరకెక్కించి బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ , నంది అవార్డ్స్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వేదం: ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో అనుష్క , అల్లు అర్జున్ , మనోజ్ మంచు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన అంథాలజీ ఫిల్మ్ వేదం ఒక మంచి చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ లో అనుష్క సరోజ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి , ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వేదం మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నందిఅవార్డు అందుకోగా , బెస్ట్ యాక్ట్రెస్ గా అనుష్క ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.
కృష్ణం వందే జగద్గురుమ్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి , నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా కృష్ణం వందే జగద్గురుమ్ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో రానా తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బెస్ట్ యాక్టర్ రానా , బెస్ట్ యాక్ట్రెస్ నయనతార సైమా క్రిటిక్స్ అవార్డ్స్ అందుకున్నారు.
కంచె: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ , ప్రగ్యా జైస్వాల్ జంటగా తెరకెక్కిన వార్ ఫిల్మ్ కంచె ఘనవిజయం సాధించింది. ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేపథ్యంలో దర్శకుడు క్రిష్ అద్భుతంగా తెరకెక్కించిన కంచె మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. “కంచె “మూవీ లో వరుణ్ తేజ్ తన నటన , హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
గౌతమి పుత్ర శాతకర్ణి : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ , శ్రియ , హేమ మాలిని ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఎపిక్ హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ గౌతమి పుత్ర శాతకర్ణి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ బాలకృష్ణ 100 వ మూవీగా తెరకెక్కింది. శాతకర్ణి పాత్రలోని రాజసం, పౌరుషం ప్రదర్శించిన బాలకృష్ణ తన డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కొండపొలం : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ కొండపొలం మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ లో హీరో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: