స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం మూవీ ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళు సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో ఎన్టీఆర్ గోండు వీరుడు కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న #NTR30 మూవీ కై ప్రిపేర్ అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కర్ణాటక ప్రభుత్వం నుండి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. ప్రముఖ సినీ నటుడిగానే కాక సేవా రంగంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్న దివంగత పునీత్ రాజ్కుమార్ ను కర్ణాటక రత్న పురస్కారానికి కర్ణాటక ప్రభుత్వం ఎంపిక చేసింది. యంగ్ టైగర్ ఎన్టీయార్కి పునీత్ రాజ్ కుమార్ అత్యంత సన్నిహితుడు కావటంతో నవంబర్ 1వ తేదీన కర్ణాటక ప్రభుత్వం నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: