ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా తెరకెక్కిన “పుష్ప:ది రైజ్ “మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ మూవీ కి విశేష ప్రేక్షకాదరణ లభించింది. బాలీవుడ్ ప్రేక్షకులు “పుష్ప:ది రైజ్ “మూవీ కి బ్రహ్మరథం పట్టారు. అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప:ది రూల్ “మూవీకి ప్రిపేర్ అవుతున్నారు. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ అల్లు అర్జున్ పలు ఫొటోలను , వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అర్హ నెక్స్ట్ క్లాస్ కు ప్రమోట్ అయిన సందర్భంగా అర్హ కు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. లిటిల్ గ్రాడ్యుయేట్కు అభినందనలనీ , అర్హ నీ గురించి గర్వపడుతున్నాను మై బేబీ” అంటూ ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన “శాకుంతలం” మూవీ లో అర్హ భరతుడి పాత్రలో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో
ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: