టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “ , “ఆచార్య “ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బాలీవుడ్ మూవీస్ సల్మాన్ ఖాన్ “భాయిజాన్”, రణ్ వీర్ సింగ్ “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం ”బీస్ట్ ” తమిళ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు హీరోయిన్లలో పూజాహెగ్డే కి మాత్రమే పాన్ ఇండియా ఇమేజ్ ఉంది . పూజాహెగ్డే మాత్రం తాను తెలుగు వారికి సొంతం అని చెప్పిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న పూజాహెగ్డే ఇటలీలోని టూరిజం ప్రదేశమైన టస్కానికి వెళ్లేందుకు రెడీగా ఉన్నాననీ , రెడీ ఫర్ మై పిక్నిక్ ఇన్ టస్కానీ.. ఇప్పుడు వెళ్దామా` అంటూ కుర్రాళ్లకి ఆఫర్ ఇచ్చి తన తాజా ఫొటో షూట్ ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో పూజాహెగ్డే షేర్ చేయగా వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: