సూపర్ హిట్ “రాజకుమారుడు ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన మహేష్ బాబు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉన్న మహేష్ బాబు ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు మంచి విషయాలకు స్పందిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎర్త్ డే సందర్భంగా హీరో మహేశ్ బాబు తన అభిమానులు, ఫాలోవర్లకు ముఖ్యమైన సందేశాన్ని అందించారు. భూమి సర్వస్వభావం కలిగి ఉందనీ , జీవజాలానికి మూలమనీ, పర్యావరణాన్ని కాపాడుకుంటూ మానవాళికి రక్షణగా నిలుస్తోంది అంటూ ట్వీట్ చేశారు. ప్రతీఒక్కరూ ప్రకృతిని, భూమిని కాపాడుకోవాలని మహేష్ బాబు ప్రజలకు విజ్ఞఫ్తిచేశారు. సూపర్స్టార్ మహేశ్ బాబు భూమిని రక్షించుకుందామని సందేశం ఇవ్వడంపై అందరూ ప్రశంసిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: