సూపర్ హిట్ “గూఢచారి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న యాక్టర్ , స్క్రీన్ రైటర్ , డైరెక్టర్ అడివి శేష్ సూపర్ హిట్ “ఎవరు “మూవీ తో ప్రేక్షకులను అలరించారు. అడివి శేష్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన “మేజర్ “మూవీ జూలై 2వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ “HIT -ది ఫస్ట్ కేస్ “మూవీ సీక్వెల్ “HIT 2 “మూవీ లో అడివి శేష్ కథానాయకుడిగా ఎంపిక అయ్యారు.
“HIT 2 “మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో అడివి శేష్ పంజాబీ యాక్సెంట్ తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు. నార్త్ ఇండియా లో నివసించకపోయినా ఆ భాషను అడివిశేష్ అర్ధం చేసుకోగలరు. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ .. కాలిఫోర్నియా , శాన్ ఫ్రాన్సిస్ లలో పెరిగాననీ , 90లలో తెలుగు వారు అక్కడ లేరనీ , తన ఫ్రెండ్స్ అంతా గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారనీ , వారంతా ఇండియా లోని చిన్న విలేజెస్ నుండి వచ్చిన వారనీ , ఇంగ్లీష్ భాషతో స్ట్రగుల్ అయ్యేవారనీ , తానుఇంగ్లీష్ లో మాట్లాడితే వారు హిందీ లో మాట్లాడేవారనీ , ఆ విధంగా ఆ భాష యాక్సెంట్ ను నేర్చుకున్నాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: