బాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది నటీ నటులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు అక్కడ థియేటర్స్ కూడా మూసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు చిన్నగా టాలీవుడ్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అల్లు అరవింద్ కూడా తనకు కరోనా వచ్చిందని నిర్ధారించారు. ఈమేరకు అందరికీ ఒక సలహా ఇస్తూ వీడియో కూడా రిలీజ్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాకు కరోనా వచ్చిందని చాలా చోట్ల వార్తలు వచ్చాయి. అవును.. నాకు వచ్చిన మాట నిజమే. వ్యాక్సిన్ వచ్చినా కరోనా వచ్చిందని అంటున్నారు… అసలు విషయం ఏంటంటే.. మేం ముగ్గురం స్నేహితులం కలిసి ఊరెళ్లొచ్చాం. అప్పుడే కరోనా వచ్చింది. మా ముగ్గురిలో ఇద్దరం వ్యాక్సిన్ వేయించుకున్నాం. నాకు మూడు రోజులు లైట్గా జ్వరం వచ్చి తగ్గిపోయింది. వ్యాక్సిన్ తీసుకోని స్నేహితుడు మాత్రం ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. అతన్ని చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా మంచిదని.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని.. వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రమాద స్థాయి తక్కువగా ఉంటుందని చెప్పాడు.
Mega Producer #AlluAravind clarifies about ‘Covid +ve’ reports.
” I have observed that the effect of the virus on my body is very minimal. I here by urge everyone to get vaccinated,” he concluded. #TeluguFilmNagar pic.twitter.com/hGyECtl8mg
— Telugu FilmNagar (@telugufilmnagar) April 5, 2021
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: