పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూ వర్మ జంటగా “వరుడు కావలెను “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మురళీశర్మ , నదియా , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“వరుడు కావలెను “మూవీ షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో నాగశౌర్య , రీతూ వర్మ తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. “వరుడు కావలెను ” మూవీ ని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మూవీ టీజర్ త్వరలోనే రిలీజ్ కానుందని సమాచారం. హీరో నాగశౌర్య ప్రస్తుతం వీలు విద్య నేపథ్యం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: