బ్లాక్ బస్టర్ “ఛలో “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక “గీత గోవిందం “, “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. “పుష్ప “మూవీ లో కథానాయికగా నటిస్తున్న రష్మిక “ఆడవాళ్ళూమీకు జోహార్లు “మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. కన్నడ చిత్ర పరిశ్రమ లో కూడా సక్సె ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ కు , “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం లక్నో లో జరుగుతున్న “మిషన్ మజ్ను షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రతీ రోజు మంచి రోజే . . హ్యాపీ గా ఉండండి అంటూ తన లేటెస్ట్ ఫోటోను రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు . రష్మిక హ్యాపీ మూడ్ లో ఉన్న ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: