కరోనా వల్ల ఏర్పడిన గడ్డు పరిస్థితుల్లో ఎంతో మంది ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరిస్థితుల్లో చేతికి వెన్నెముక లేనట్టు సాయం చేసాడు సోనూ సూద్. కార్మికులని సొంతింటికి చేర్చడం దగ్గర నుండి తనను సాయం అడిగిన వాళ్లకు కూడా సాయం చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఆయన చేసిన సేవలకు సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ప్రశంసలు కురిపించారు.
ఈ కరోనా వల్ల హీరో అయిన విలన్ ఎవరంటే సోనూసూదే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ‘ఐ యామ్ నో మెసయ్య’ సోనూ సూద్ జీవితం ఆధారంగా పుస్తకం ప్రచురించారు. ఈ పుస్తకం డిసెంబర్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని సోనూసూద్ ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా నా పుస్తకం డిసెంబర్లో విడుదల అవుతుంది.. నాకు చాలా హ్యాపీగా ఉంది.. ఇది నా జీవిత కథ.. వేలాదిమంది వలస కార్మికుల వలె తన కథ కూడా అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
Delighted to announce that my book #IAmNoMessiah will be out in December. This is a story of my life, as much as it is of the thousands of migrant workers. @PenguinIndia @Meena_Iyer
Pre-order in English: https://t.co/DeXuAgjSOJ
and Hindi: https://t.co/bdhBsJDdpH pic.twitter.com/F4xFYGQkyJ— sonu sood (@SonuSood) November 12, 2020
కాగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ సినిమా తెరకెక్కుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభానటేశ్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్గా నటిస్తుండగా… సోనూసూద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు… గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: