ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “RX 100 ” మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “మహా సముద్రం “మూవీ రూపొందనుంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ మూవీ లో హీరో శర్వానంద్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందని, కథానాయికగా ఐశ్వర్య రాజేష్ ఎంపిక అయ్యారని సమాచారం. హీరో శర్వానంద్
ప్రస్తుతం రైతు సమస్యల నేపథ్యంలో రూపొందుతున్న “శ్రీకారం ” మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలు తమిళ , మలయాళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ ఐశ్వర్య సూపర్ హిట్ “కనా “తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ , జీ సినీ అవార్డ్స్ అందుకున్నారు. స్పోర్ట్స్ డ్రామా “కౌసల్య కృష్ణమూర్తి ” మూవీ తో ఐశ్వర్య టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రస్తుతం 6 తమిళ మూవీస్ లో నటిస్తున్న ఐశ్వర్య నాని హీరోగా రూపొందుతున్న “టక్ జగదీష్ ” మూవీ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: