బ్లడ్ ప్లాస్మా దానం చేయండి -నాని

Natural Star Nani Urges Everyone To Donate Blood Plasma To Protect People Affected With Corona Virus

భారత దేశంలో 18 లక్షలమంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. సుమారు 38 వేల మంది ప్రాణాలు కోల్పోయారు . ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తుంది. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 2లక్షల 35 వేల మంది పై కరోనా ప్రభావంచూపింది. చాలా మంది కరోనా నుండి కోలుకున్నారు. కొవిడ్ -19 నుండి కోలుకున్నవారి బ్లడ్ ప్లాస్మా తో కరోనా బాధితులను రక్షించవచ్చని డాక్టర్స్ చెబుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో హీరో నాని బ్లడ్ ప్లాస్మా దానానికై పిలుపునిచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గచ్చిబౌలి లోని సైబరాబాద్ కమిషనరేట్ లో CP సజ్జనార్ కొవిడ్-19 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి , ప్లాస్మా దానానికై ప్రముఖులతో విజ్ఞప్తి చేయిస్తున్నారు. ఈ నేపథ్యం లో నిన్న హీరో నాని మాట్లాడుతూ .. కొవిడ్ -19 నుండి కోలుకున్న ఒక వ్యక్తి 500 ఎమ్ ఎల్ ప్లాస్మాతో ఇద్దరు కొవిడ్ -19 బాధితులను రక్షించవచ్చని , ప్లాస్మా దానం చేసి మరికొంతమంది ప్రాణాలు కాపాడమని చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్ లో చేపట్టిన ఈ కార్యక్రమానికి అందరూ తమవంతు సాయం అందించాలని హీరో నాని కోరారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + two =